కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు చెప్పారు. ఈ కమిటీ సమావేశం ఈ నెల 22న ఢిల్లీలో జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎస్కేఎ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించినట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు. ఆర్మూర్లో మంగళవారం ఆయన రైతుసంఘాల నాయకులతో కలిసి విలేకరుల�
న్యూఢిల్లీ: స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల అమలుపై ఇవాళ రాజ్యసభలో సభ్యులు ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రులు సమాధానం ఇచ్చారు. కనీస మద్దతు ధరపై కమిటీని ఏర్పాటు చేసేందుకు