సదర్ యాదవుల భక్తికి ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు అన్నారు. నాంపల్లి నియోజకవర్గం పటేల్నగర్ ఏడుగుళ్ల పోచమ్మ ఆలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్సీ
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కృషి అజరామరమైనదని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని సందర్భంగా బుధవారం ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో భా�