మిసెస్ ఇండియాగా నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన సూదిని సుష్మారెడ్డి నిలిచారు. 2025 సంవత్సరానికి గాను మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న�
పోచంపల్లి ఇకత్ వస్త్రాలకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మిసెస్ తెలంగాణ మమతాత్రివేది అన్నారు. ఆదివారం భూదాన్పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ భవనంలో మిసెస్ తెలంగాణ, టై అండ్ డై అసో�
భూదాన్ పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ భవనంలో మిసెస్ తెలంగాణ, టై అండ్ డై అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫ్యాషన్షోలో మిసెస్ తెలంగాణ మమతాత్రివేది తళుక్కుమన్నారు.
బంజారాహిల్స్ : మిసెస్ ఇండియా తెలంగాణ, ఏపీ -2021 అందాల పోటీల్లో పాల్గొనే వారి కోసం మంగళవారం వర్చువల్ విధానంలో ఆడిషన్స్ నిర్వహించారు. విభిన్నమైన నేపథ్యాలు కలిగి ఉన్న పలువురు మహిళలు ఈ ఆడిషన్స్లో పొల్గొన్�