MP's suspended | లోక్సభలో బుధవారం మరో ఇద్దరు ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగిసే వరకు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు సభ్యుల్లో కేరళకు చెందిన థామస్ చజికదన్, ఏఎం ఆరిఫ్ ఉన్నారు.
పార్లమెంట్లో గత వారం చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు.
పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై పార్లమెంటు ఉభయ సభలు గురువారం అట్టుడికాయి. భద్రతా లోపాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటనలు చేయాలని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి డిమాండ్ చేయటంతో సభా
Lok Sabha | లోక్సభ (Lok Sabha)లో భద్రతా ఉల్లంఘన ఘటన (Parliament Security Breach)పై విపక్షాల ఆందోళనతో నేడు పార్లమెంట్ ఉభయసభలు (Parliament Houses) దద్దరిల్లాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో 14 మంది విపక్ష ఎంపీలను లోక్సభ న
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై వేటు పడింది. శుక్రవారం వరకు ఆ ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అజిత్ కుమార్ భుయాన్, సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాటక్�