అప్పా (టీఎస్పీఏ) జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులకు ఇప్పటికే 80 శాతం భూ సేకరణ పూర్తయిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి అన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కంటివెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో రెండో విడుత ‘కంటివెలుగు’పై ఆదివారం ప్రజ�