దుగ్గొండి మండలంలోని కేశవాపురం, నాచినపల్లి, లక్ష్మీపురం ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దుగ్గొండిలో ఎమ్మెల్యే పాల్గొ
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే పాకాల ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మొదట నాజీతండాలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.