అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా మోసపోయి ఆగం కావొద్దని, ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్కుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జన�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసి స్తూ ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నా యకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్రెడ్డి మాట్లాడు త