వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ జనం భగ్గుమన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆ
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెలెనెస్ కార్యక్రమాన్ని చేపట్టిందని డి.ధ ర్మారం ప్రభుత్వ దవాఖాన వైద్యురాలు హరిప్రియ, మున్సి పల్ చైర్మన్ పల్లె జితేందర�
చిన్నశంకరంపేట గ్రామశివారులోని అనంతపద్మనాభస్వామి గుట్టపై జగద్గురు దత్తాత్రేయస్వామి 42వ వార్షిక సద్గురు ఆరాధన ఉత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అచల బోదానందయోగేశ్వర భూమినాదం మహారాజ్ ఛాయపటాన్