ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం శివగంగ దేవాలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా
సీఎం కేసీఆర్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో మోడల్ స్కూల్లో, గడీకోట మైదానంలో సీఎం కప్ 2023 ఆటల పోటీలను జడ్పీ చైర్పర�
తెలంగాణ అమర వీరుడు సిరిపురం యాదయ్య త్యాగం మరువలేనిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా మహేశ్వరం గేటు దగ్గర ఆయన విగ్రహాన్ని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రె�