ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు అనుబంధ గ్రామం మేటిళ్లలో అనుమతులు లేకుండా ప్రైవేటు వెంచర్కు రోడ్డు వేసిన ఆర్అండ్బీ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్పై ఉన్నతస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంప�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందు కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు రూ.లక్ష చొప్పున మంజూ రు చేసింది.
బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని పొల్కంపల్లి గ్రామంలో శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాము
పారిశుధ్యం అందరి బాధ్యత అని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తుర్కగూడ, కప్పాడు ప్ర భుత్వ పాఠశాలల్లో పరిసరాలను శుభ్రం చే యించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.