బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల మం డలాల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ ఆధిక్యంలో క
సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి రెండు కళ్లని బీఆర్ఎస్ అభ్యర్థి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన వందమంది,
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని మోకిలా, మోకిలా తండాల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్ర�
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు ప్రగతి సాధించాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మహాలింగాపురంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి, అనంతరం ఇంటింటి ప్రచారం చేశ�
ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య రథాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో తన సొంత నిధులతో ఆరోగ్య రథాన్న