‘ఉద్యోగుల్లో అశాంతి మంచిది కాదు. అలాంటి పరిస్థితులుంటే వారు సరిగ్గా పనిచేయలేరు. అందుకే పదోన్నతులు ఇచ్చాం. బదిలీలు చేపడతున్నాం. అసంతృప్తిని దూరం చేస్తున్నాం’ ఇది తరుచూ సీఎం మొదలు మంత్రుల వరకు చెప్పే నీతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 45 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీల
పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఒకేచోట మూడేండ్లు ఉద్యోగకాలం పూర్తిచేసుకున్న, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (ఎంపీడీవో)ను ఇతర జిల్లాలకు బదిలీచేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ ఉ�