ఖమ్మం రూరల్ మండలంలోని ఎం వెంకటయ్య పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఐడిబిఐ భారీ వితరణ చేయడం ఎంతో అభినందనీయమని ఎంపీడీఓ కె. శ్రీదేవి అన్నారు. శుక్రవారం పాఠశాలకు ఖమ్మం ఐడిబిఐ బ్రాంచ్ రూ.2 లక్షల �
ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థలకు సంబంధించి ఓటరు జాబితాలో ఉన్నటువంటి డబుల్ ఓటర్లను తొలగించాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఎంపీడీఓ శ్రీదేవి తన
గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాధికారులుగా నియమితులైన అధికారులు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యు లు పదవీకాలం గురువారంతో ముగియడంతో వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్య�