సంక్రాంతికి ఊరెళ్తున్నానని.. తనకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనపై 11 పెట్టారని, మరో కేసు కూడా పెట్టే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నా�
అమరావతి: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)విచారణాధికారికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈరోజు విచారణకు హజరుకాలేక పోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు ఢిల్లీ వచ్చినప్పటి నుంచి ఆ
MP Raghurama krishnaraju | వైసీపీ తిరుగుబాటు నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.