జోగుళాంబ గద్వాల రైల్వేస్టేషన్ అమృత్ భారత్ కింద ఎంపిక కావడం శుభపరిణామమని ఎంపీ రాములు అన్నారు. సో మవారం పీఎం మోదీ ఢిల్లీ నుంచి 554 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, 1,500 ఆర్వోబీలు, అండర్పాస్ ప నులను వర్చువల్
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని ఎంపీ రాములు ధీమా వ్యక్తం చేశారు. రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. అచ్చంపేట పట్టణంలో శనివా రం ఏర్పాటు చేసి
రైలు కూత వినే భాగ్యానికి కం దనూలు ప్రజలు నోచుకోవడంలేదు. జిల్లా ప్రజలు దశాబ్దాలుగా రైలు రాక కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం లో ఎక్కడైనా తమ జిల్లా గురించి ప్రస్తావన వస్తుందా అని