లోక్సభలో ప్రశ్నించిన నామా నాగేశ్వరరావు హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రైల్వే శాఖలో గత మూడేండ్లలో ఎన్ని ఖాళీలను భర్తీ చేశారని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించారు. మూడేండ�
Nama Nageshwar rao | తెలంగాణ రైతాంగం బాధలను పట్టించుకోని కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. రైతు సమస్యలపై పార్లమెంట్లో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
అన్నపురెడ్డిపల్లి: పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కల�