భోపాల్: గేదె పాలు ఇవ్వడం లేదంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గేదెకు ఎవరో చేతబడి చేశారని, అందుకే పాలు ఇచ్చేందుకు అది నిరాకరిస్తున్నదని ఆరోపించాడు. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఈ ఘటన జరిగి�
భోపాల్: బెయిల్పై బయటకు వచ్చిన ఒక వ్యక్తి తనను జైలుకు పంపిన మహిళను తుపాకీతో కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక వ్యక్తి పొరుగింటి మహిళను పెండ్లి చేసుకోవాలని వేధిస్తున్న
భోపాల్: చనిపోయిన కుమార్తెను ఒక తండ్రి మంచంపై ఏడు గంటలు మోసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. సింగ్రౌలి జిల్లా గ�