KCR | ప్రపంచం మెచ్చేలా తెలంగాణను పాలించిన నేత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
మణిపూర్లో జరుగుతున్న అమానవీయ, హింసాత్మక సంఘటనలపై కేంద్రం స్పందించాలని, పార్లమెంట్లో చర్చించి అక్కడి ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో రెండోరోజైన శుక్రవారం