కరీంనగర్ ఎంపీగా ఐదేండ్లు పదవి అనుభవించిన బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేంటో చెప్పు? గుడికో బడికో కనీసం ఐదు రూపాయలు కూడా ఎందుకు తేలేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి
పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేది కేవలం బీఆర్ఎస్సే అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీ�
ఎన్నికల సమయంలో అడ్డగోలు అబద్ధాలు చెప్పి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని, రైతుల ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర�