కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం, ప్రొఫెసర్ హైమన్డార్ఫ్-బెట్టి ఎలిజబెత్ దంపతుల 37వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గులాబీ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ 23023 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆదిలాబాద్ ఎంప�
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు వారిని బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం పట్టణానికి చెందిన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు డిమాండ్ చేశ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. 42 ఏండ్ల తర్వాత సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి, శ్రద్ధాంజలి ఘట�