సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక బయటకు తరలిపోతున్నది. ఇసుక అక్రమ రవాణా విషయమై సిద్దిపేట ఆర్డీవో, నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవిం�
దిగువ మానేరు | జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద వస్తుండటంతో బస్వాపూర్ బ్రిడ్జిపై మునిగిపోయింది. దీంతో సిద్దిపేట, హనుమకొండ