నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుంచి తిలక్గార్డెన్, బస్టాండ్ ప్రాంతాలకు వెళ్లే రోడ్డును సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందు�
విశ్వక్సేన్ నుంచి రాబోతున్న సినిమా ‘మెకానిక్ రాకీ’. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స�
చిన్న, మధుప్రియ, రుచిక ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘జై జై దుర్గమ్మ’. సుభాని దర్శకుడు. ఎం.అనిత నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. శనివారం హైదరాబాద్లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జర
‘ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు రియల్ పాన్ ఇండియా ఫిల్మ్ అనిపించింది. అందరికి రీచ్ అయ్యే కథతో తెరకెక్కించారు. దర్శకుడు ఈ సినిమా కథపై నాలుగు సంవత్సరాలు పనిచేయడం మామూలు విషయం కాదు.