రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం అరైవ్ అలైవ్ రోడ్సేఫ్టీ అవగాహన కార్యక్�
బెట్టింగ్యాప్స్ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో విచారించనున్నది. ఈ మేరకు సోమవారం నుంచి పలువురికి విచారణకు సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. త�
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారన్న కేసులో పలువురు సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్ నమోదు చేసింది. సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
సినీ సెలెబ్రిటీలు కూడా మరింత పాపులర్ కావడానికి సోషల్ మీడియాపై ఆధారపడుతున్న రోజులివి. అలాంటి సామాజిక మాధ్యమాల్లో కోట్ల మంది ఫాలోవర్లతో అదరగొడుతున్నది భారతీయ మోడల్, నటి అనుష్క సేన్. ఇన్స్టాలో తన అభి�