తెలంగాణలో మూషిక జింకలు (మౌస్ డీర్స్) మళ్లీ చెంగుచెంగున దుంకుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించిపోయిన మౌస్ డీర్ జాతిని సంరక్షించి సంతానోత్సత్తి పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ తీసుకొన్�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మౌస్ డీర్ (ఎలుకను పోలిన జింక)ల సంఖ్యను పెంచేందుకు సీసీఎంబీ పరిశోధనలు చేస్తున్నది. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జీవులను పరిరక్షించేందుకు వాటి పునరుత్పత్తిపై పదేండ్లుగా అధ్యయనం �
చార్మినార్, మే 13: మూషిక జింకల జీవిత విశేషాలను ప్రతి ఒక్కరికి చేరేలా పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని నెహ్రూ జులాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సం