ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన యువకుడు వాసం వివేక్ యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న అధిరోహించాడు.
నిడమనూరు, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన దంపతులు యూరప్లోనే అత్యంత ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. చాపల వెంకట్రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కర్ర విజయలక్ష్మి దంపతులు. స్వతంత్ర �
మంచిర్యాలకు చెందిన 14 ఏండ్ల బాలిక పులకిత హస్వి పలు పర్వతాలను అధిరోహించి ప్రశంసలు అందుకుంటున్నది. వజ్రోత్సవాల వేళ ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ను సోమవారం తెల్లవారుజామున అధిరోహించి, త్రివర్ణ పత�
రెండున్నర రోజుల్లో 5,642 మీటర్ల ఎత్తుకు.. భారత్ నుంచి తొలి మహిళగా అన్వితారెడ్డి రికార్డు యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యూరప్ ఖండంలోనే ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన �