బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురసరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో మంగళవారం
తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు. పుట్టిన వెంటనే తల్లిపాలు పడితే బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లీబిడ్డల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని తల్లులకు వివరించ
అమ్మ పాలు అమృతంతో సమానం అంటారు. తల్లిపాలే బిడ్డకు మంచిదనే విషయం అందరికీ తెలుసు. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలకు దూరమైన పిల్లలు రోగాల బారిన పడుతుంటారు. పిల్ల�
ఖమ్మం : తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవని, ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. పుట్టిన బిడ్డ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు తా
ఖైరతాబాద్ : తల్లి పాల విశిష్టత…దాని ప్రాధాన్యత అంశాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 7 నుంచి నగరంలో సౌత్ ఇండియా లాంబ్కాన్ 2021 సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు డాక్టర్
సుల్తాన్బజార్, సెప్టెంబర్ 16 : దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు. ఈ మేరకు గురువారం కోఠిలోని యూ�
సుల్తాన్బజార్ : దేశంలో మరెక్కడా లేని విధంగా వైద్యరంగానికి పెద్దపీట వేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకే దక్కుతుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ వాకాటి క�
నిలోఫర్లో మదర్ మిల్క్ బ్యాంక్కు విశేష ఆదరణ నిత్యం 30 నుంచి 40 మంది శిశువులకు తల్లిపాలు బాలింతల నుంచి సేకరణ.. సురక్షితంగా సంరక్షణ సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో ఏర్పాటు చేసిన మదర్ మ�