అమరావతి : గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని నూజెండ్ల మండలం అన్నవరంలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను సేవించింది. ఈ సంఘటనలో తల్లి సౌందర్యతో పాటు ఓ చిన్నారి మృతి చెందగ
గుమ్మడిదల : బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. మరో రెండు సంవత్సరాల బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది
అడ్డగుట్ట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అదృశ్యమైన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డగుట్ట బీ సెక్షన్ ప్రాంతానికి చెందిన మధుకుమా�
కరీమాబాద్ : కూతురుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తల్లీ కనిపించకుండా పోయిన సంఘటన మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీనగర్కు చెందిన గూల్ల స�