మెదక్ జిల్లా శివ్యాయిపల్లిలో విషాదం అలుముకుంది. శుక్రవారం ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) సజీవ దహనమయ్య�
ఏపీలోని కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాద దుర్ఘటనలో మెదక్ జిల్లా శివ్యాయిపల్లికి చెందిన తల్లీకూతురు మృతి చెందారు. మెదక్ మండలంలోని శివ్యాయిపల్లికి చెందిన సుధారాణి (43), ఆమె కుమారై చంద�
విహారయాత్ర విషాదంగా మారిన ఘటన ఎర్రవల్లి మండలం ఇటిక్యాల పీఎస్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకున్నది. ఎస్సై వెంకటేశ్ కథనం మేరకు మేడ్చల్ జిల్లా నిజాంపేటకు చెందిన ఎర్ర వెంకటబాబ్జి(40) హైదరాబా
హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతళ్లు మృతి చెందిన ఘటన బుధవారం తిమ్మరాశిపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లికి చెందిన �
భారీ వర్షానికి ఇల్లు కూలడంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మే రకు.. ఎక్కమేడ్కు చెందిన హన్మమ్మకు ముగ్గురు కూత�