అమెరికా-ఇరాన్ మధ్య యుద్దాన్ని ఆపడానికి స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలో బ్రెజిల్ పాత్రికేయుడొకరు సంచలన విషయాన్ని వెల్లడించారు.
Iran : ఒక పక్క యుద్ధ సమయంలోనూ ఇరాన్ తన దుశ్చర్యల్ని ఆపడం లేదు. ఇజ్రాయెల్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తుల్ని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొస్సాద్' పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. శత్రువులను అంతమొందించేందుకు సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆ సంస్థ దిట్ట.