బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దళితులకు రక్షణ లేకుండా పోతున్నది. దళిత సర్పంచును కొందరు వ్యక్తులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. మోరెనా జిల్లాలోని కౌతర్కలాన్ పంచాయతీ సర్పంచ్ను వెంటనే పదవి విడిచిపెట్టి ఊ�
Gas Leakage | మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మృతి చెందారు. సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో పెద�
మధ్యప్రదేశ్లోని రైల్వే అధికారులు ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ అంజనీపుత్రునికి హుకుం జారీ చేశారు.