వానకాలం పంటలకు కేంద్రం బుధవారం మద్దతు ధరలు ప్రకటించింది. ధాన్యంపై మరో రూ.72 పెంచింది. వచ్చే సీజన్లో ధాన్యం క్వింటాల్కు రూ.2,441 చెల్లించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ�
ఆదిలాబాద్ జిల్లాలో అప్పులు చేసి సాగు చేసిన వానకాలం పంటలు అధిక వర్షాలతో దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగి పంటలతోనైనా అప్పులు తీర్చి గట్టెక్కుదామనుకున్న రైతులకు పంటల కొనుగోళ్లలో ప్రభుత్�
కోటి ఆశలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. గతేడాది ఆశించినంతగా పంటల దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందిన రైతన్న ఈ ఏడాదైనా విస్తారంగా వర్షాలు కురిసి పసిడి పంటలు పండాలని కోరుకుంటున్నాడు. వారం రోజులుగా �
ఈ వానాకాలం సీజన్లో వర్షాలు కురవడం ఆలస్యమైనప్పటికీ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాకు తరలివస్తున్న కాళేశ్వరం జలాలతో జిల్లాలో వానాకాలం పంటల సాగు జోరందుకున్నది.. సకాలంలో ఏమాత్రం వర్షా�
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ అన్నారు. గొల్లపల్లిలో ఆయిల్ పాం సాగులో అంతర పంటల సాగును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చే�
కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
కందుకూరు : ఈ వానకాలం సీజన్లో రైతులు పొలాల్లో సాగు చేసుకున్న పంటల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా వరిసాగు విస్త్రీర్ణం. ఏ మేరకు చేపట్టారన్న విషయమై క్షేత్రస్థాయిలో రైతుల నుంచి