రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పాలనను గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఫైర్ అయ్యారు.
నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూట�
భువనేశ్వర్ : కోతులను బస్తాల్లో కట్టేసి.. వేరే ప్రాంతానికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 బస్తాల్లో 15 కోతులను బంధించి తీసుకెళ్తుండగా, వాటిలో 10 వానరాల�