న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ నాలుగో కేసు నమోదైంది. 31 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్గా బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది
ఢిల్లీకి చెందిన వ్యక్తికి సోకినట్టు నిర్ధారణ విదేశీ ప్రయాణాలేవీ చేయని బాధితుడు దేశంలో 4కు చేరిన మంకీపాక్స్ కేసుల సంఖ్య కరోనా జాగ్రత్తలే విరుగుడు అంటున్న వైద్యులు న్యూఢిల్లీ, జూలై 24: దేశంలో మంకీపాక్స్ �
తిరువనంతపురం : కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ సోమవారం ప్రకటించారు. కన్నూరుకు చెందిన ఒకరికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న దే�
డీఎంహెచ్వోలకు రాష్ట్ర వైద్యశాఖ ఆదేశాలు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై మార్గదర్శకాలు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): దాదాపు 12 దేశాల్లో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభు
వాషింగ్టన్: అమెరికాలో మరో వైరస్ కలకలం రేపింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తొలిసారి మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. టెక్సాస్కు చెందిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించినట్లు ఆ దేశానికి చెందిన సెం�