కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప�
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్ను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా దేశంలో రెండో కేసు కూడా నమోదైంది. కేరళలోనే రెండోది కూడా వెలుగుచూడటం గమనార్హం. కన్నూర్కు చెందిన 31 ఏండ్ల వ్యక్తి�