నిజామాబాద్ జిల్లాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి(దిశ) సమావేశాలకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. మూడు నెలలు గడిచి పోయినప్పటికీ ఇంత వరకూ దిశ మీటింగ్ ఊసే కరువైంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, బోధన దవాఖానల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్�
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కంటెంట్కు ప్రీ-మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ లపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పం దించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని కలెక్టర్ రాజర్షి షా,