బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’ (1991) చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో నాటి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. పాటలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి. శ్రీకృష్ణదేవరా
Balakrishna Son | నందమూరి మూడో తరం వారసులుగా ఇప్పటికే తారక్, కళ్యాణ్రామ్లు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవళ్లుగా పేర్లు సంపాదించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్లోకి ఇంకో మనవడు జాయిన్ కాబోతున్నాడు. అతడే మోక్షజ్ఞ తేజ.