తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ నిర్వహించనున్న రజతోత్సవ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బోధన�
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన షకీల్, ఎమ్మెల్సీ కవిత తరఫున ఎన్నికల ప్రచారం చేశారంటూ బోధన్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ)లపై నమోదు చేసిన క్రిమినల్ కేసు �
Bodhan | 2014లో రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రావడం, బోధన్ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ను గెలిపించ డంతో నియోజకవర్గానికి మంచి రోజులు మొదలయ్యాయి. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది. నిజాంసాగర
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. ఏది చేసినా విమర్శలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని మండిపడ్డ