దేశంలో లౌకికవాదం, జాతీయ సమగ్రత అత్యంత ప్రమాదంలో ఉన్నదని, ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య మతసామరస్యం, శాంతి పెంపొందించాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు
పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. అన్నంత పనీ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. పకోడీలు అమ్ముకోవడం తప్ప దేశ యువతకు ఆయన మరే ఇతర ఉద్యోగ అవకాశాలనూ కల్పించడం లేదని స్పష్టమవుతున్�
ప్రగతికి కొలమానాలుగా భావించే పలు జాతీయ, అంతర్జాతీయ సూచీల్లో దేశం నేలచూపులు చూస్తున్నది. దాదాపు అన్ని అంశాల్లోనూ దేశం తిరోగమన దిశలోనే ప్రయాణిస్తున్నది. పలు జాతీయ, అంతర్జాతీయ సర్వేలు, నివేదికలన్నీ ఇదే విష
నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్ బుక్లెట్ ప్రచురిస్తోంది. మోదీ పాలనలో వైఫల్యాలను ప్రచురించి… ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ బుక్ లెట్ పేరు 8 ఏళ్
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పాలన సక్రమంగా లేని
14.2 కిలోల సిలిండర్పై రూ.25 పెంపురూ.871.50కి చేరిన ఎల్పీజీ ధర3 నెలల్లో రూ.225 పెరిగిన గ్యాస్ ధరమోదీ ఏడేండ్ల పాలనలో రూ.457 పెరిగిన ధర అడ్డూ అదుపూలేకుండా పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. �