మరో పేరు మార్పు వివాదానికి కేంద్రం తెరతీసింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్మూర్తి భవన్ ప్రాంగణంలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ హౌస్ (ఎన్ఎంఎంఎల్) ప
రైలు ప్రమాదంపై విపక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. యాంటీ-కొలైజన్ పరికరాలు ఎందుకు పని చేయడం లేదని, వాటికి ఏమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒడిశా ప్రమాదం ఘోరమైన దుర్ఘటన అని, భవిష్య�
మా దగ్గర రైతు ఆత్మహత్యలు అధికం రైతులపై నీళ్ల దొంగలని ముద్ర వేశారు పీఎం ఫసల్ బీమా ఉత్తమోసం రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు కోర్టుల్లో కేసులు కూడా వేశాం కేసీఆర్ పాలనా విధానాలు అద్భుతం ‘నమస్తే తెలంగాణ’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు కరోనా టీకాల విధానాన్ని విమర్శిస్తూ పోస్టర్లు వేశారంటూ ఢిల్లీలో 17 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కా