కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం మాక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా లోక్ సభ సమావేశాల్లో దేశంలోని సమస్యలపై చర్చించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదించడంతో పాట
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో.. పార్లమెంట్ పదే పదే వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలైన నాటి నుంచి లోక్సభ, రాజ్యసభల్లో ఇవే �