హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ, ఏపీల్లో అత్యంత వేగంగా విస్తరిస్తూపోతున్న మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ లాట్.. 10వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.
ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్.. తమ 4వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. నోకియా 43 అంగుళాల ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీ ధర రూ.22,999గానే పేర్కొన్నది.