మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న తలపెట్టిన సీఎం కేసీఆర్ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి సత్తాచాటాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం నర్సాపూర్ పట్టణంల�
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు
వసతి గృహాల విద్యార్థులకు మంచి విద్యనందించాలని ఎమ్మెల్సీ యా దవరెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో గురువారం 6వ స్థాయీ సంఘ సమావేశం జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మె�