MLC elections | కరీంనగర్, ఆదిలాబా,ద్ నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్ట భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి(MLC elections) స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది. సై�
MLC elections | కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా తీసుకురాని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కరీంనగర్, మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదని
నల్లగొండ - వరంగల్ - ఖమ్మం శాసన మండలి నియోజకవర్గంలోని పట్టభద్రులకు ఓటు హక్కు నమోదు పట్టడం లేదు. గత నెల 30 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 799 బ్యాలెట్ బాక్స్ల్లో 450 బాక్స్లను తెరిచి సిబ్బంది కట్టలు కట్టారు. మరో 3