సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి పరిశీలించారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన రానున్న ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు.
నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటరు నమోదుకు పెద్దగా స్పందన రాలేదు. తగిన ప్రచారం లేక కొందరు, ఈసీ నిబంధనల మూలంగా మరికొందరు ఆసక్తి చూపలేదు. ఈసీ ఆదేశాలను బూచీగా
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో పూర్తవనుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నికల�
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు ఆన్లైన్ సర్వర్స్ సహకరించడం లేదు. పోర్టల్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. ఎప్పుడు తెరుచుకోదో తెలియక పట్టభద్రులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఓటు నమోదు ప్రక్రియ భద్రాద