బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రస్తుతం అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనమండలిలో వెల్లడించారు.
కేసీఆర్ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కేసీఆర్ చేపట్టిన దీక్ష రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు �