గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా రాజకీయం సన్యానం చేస్తానని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను ప్రజలు అపహాస్యం చేస్తున్నారని, ఒక జోకర్గా చెప్పు�
ఏండ్లు నల్లగొండ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేసినవో ఇక్కడి ప్రజలకు తెలువదా.. గత ఎన్నికల్లో ఓడిస్తే భువనగిరి పారిపోయి టూరిస్టుగా నల్లగొండకు వచ్చిన ఇక్కడి ప్రజలు నిన్ను ఆదరిస్తారని అనుకుంటున్నావా అని �
MLC Ravinder Rao | తెలంగాణలో మౌలిక వసతులు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికార దాహంతో సీఎం కేసీఆర్పై అవినీతి మచ్చ వేస్తున్నారు. కాంగ్రెస్ సీట్ల కోసం అభ్యర్థుల నుంచి కోట్లు వసూలు చేశారని నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన
తెలంగాణపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని, గాలోళ్ల మాటలు నమ్మొద్దని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్పై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నాగం అందుకే మునుగోడు ఉపఎన్నిక విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చండూరు, సెప్టెంబర్ 11: తెలంగాణను అంధకారంలోకి నెట్టే కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొస్తున్�