రాష్ట్రంలో రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ హెచ్చరించారు. రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రైతుల సంఖ్యను తగ్గించేందుకు కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబాబాద్ రోడ్షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీ కవిత నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలకులు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఇప్పటి వరకూ పింఛన్ల జాడ లేదని, రైతుబంధు ఇవ్వలేదని, రుణమ�
అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
సర్పంచ్ ఎన్నికలంటే కాంగ్రెస్కు భయమని అందుకే పదవీ కాలం ముగిసినా ఎన్నికలు వాయిదా వేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టి అవిశ్వాసాలకు తెర లేపిందన్న�