రాష్ట్ర శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలు ఏర్పడనున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతోపాటు గవర్నర్ కోటా రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ�
కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుంట్ల దామోదరరెడ్డికి నైతిక విలువలుంటే వెంటనే ఎమ్మెల్సీ పదవులకు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయా�