డిండి ప్రాజెక్టుపై ఈఎన్సీ ద్వంద్వ నీతి నల్లగొండ జిల్లాకు శాపం అని, తక్షణమే 436 మీటర్ల లెవెల్ నుండే నీరు ఇవ్వాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. (వట్టెం) ఏదుల రిజర్వాయర్ నుండి నీటి తరలింపు విషయంలో నీ
చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఈ మేరకు శుక్రవారం చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.