సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తున్నదని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజల మద్దత�
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు సన్నద్ధమవుతోంది. అధిష్టానం ఆదేశించడంతో గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ, వరంగల్�
పేద ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ వైపు అన్ని రాష్ర్టాలు చూస్తున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.